Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సినిమాకు నేనే లేట్‌గా వెళ్లా.. ఫస్ట్ కాల్ ఆ హీరో నుంచి వచ్చింది.. అడివి శేష్

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (14:22 IST)
అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం "హిట్-2". ఈ నెల 2వ తేదీన విడుదలైంది. విడుదలైన తొలి రోజునే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. దీంతో చిత్రం బృందం సెలెబ్రేషన్స్‌లో మునిగిపోయింది. 
 
ఇందులో హీరో అడివి శేష్ మాట్లాడుతూ, "ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందా అని నేను చాలా టెన్షన్‌కు లోనయ్యాను. ఉదయాన్నే నిద్రలేవగానే హీరో మహేశ్ బాబు నుంచి మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాటిని చూసిన మరుక్షణమే ఆయనకు నేను కాల్ చేశాను.. నిన్ను చూసి గర్వపడుతున్నాను శేష్ అంటూ కితాబిచ్చారు. 
 
ఆ మాట వినగానే ఒక్కసారిగా నా కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. ఆ తర్వాత ప్రసాద్ ఐమ్యాక్స్‌కు వెళ్లాను. ట్రాఫిక్ జామ్ వల్ల నా షోకి నేనే ఆలస్యంగా వెళ్లాను. థియేటర్ రెస్పాన్స్ చూసి షాక్‌ అయ్యాను. నా ప్రయత్నాన్ని ఇంతమంది సపోర్టు చేయడం కంటే నాకు కావల్సిందేం ఉంటుంది' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments