నా సినిమాకు నేనే లేట్‌గా వెళ్లా.. ఫస్ట్ కాల్ ఆ హీరో నుంచి వచ్చింది.. అడివి శేష్

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (14:22 IST)
అడివి శేష్ హీరోగా నటించిన తాజా చిత్రం "హిట్-2". ఈ నెల 2వ తేదీన విడుదలైంది. విడుదలైన తొలి రోజునే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. దీంతో చిత్రం బృందం సెలెబ్రేషన్స్‌లో మునిగిపోయింది. 
 
ఇందులో హీరో అడివి శేష్ మాట్లాడుతూ, "ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందా అని నేను చాలా టెన్షన్‌కు లోనయ్యాను. ఉదయాన్నే నిద్రలేవగానే హీరో మహేశ్ బాబు నుంచి మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాటిని చూసిన మరుక్షణమే ఆయనకు నేను కాల్ చేశాను.. నిన్ను చూసి గర్వపడుతున్నాను శేష్ అంటూ కితాబిచ్చారు. 
 
ఆ మాట వినగానే ఒక్కసారిగా నా కళ్లలో ఆనందబాష్పాలు వచ్చాయి. ఆ తర్వాత ప్రసాద్ ఐమ్యాక్స్‌కు వెళ్లాను. ట్రాఫిక్ జామ్ వల్ల నా షోకి నేనే ఆలస్యంగా వెళ్లాను. థియేటర్ రెస్పాన్స్ చూసి షాక్‌ అయ్యాను. నా ప్రయత్నాన్ని ఇంతమంది సపోర్టు చేయడం కంటే నాకు కావల్సిందేం ఉంటుంది' అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా ఫ్రెండ్స్‌తో ఒక్క గంట గడిపిరా, ఏపీ మహిళా మంత్రి పీఎ మెసేజ్: మహిళ ఆరోపణ (video)

అమరావతి నిర్మాణానికి భూములిచ్చి రైతులు త్యాగం చేశారు.. నిర్మలా సీతారామన్

ఇకపై ఇంటి వద్దే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేషన్

Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments