Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెంగ్యూ ఫీవర్ బారినపడిన యువ హీరో

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (14:45 IST)
తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ జ్వరాలు భయపెడుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ వణుకు పుట్టిస్తోంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌కు కూడా డెంగ్యూ బారినప‌డుతున్నారు. తాజాగా యువ హీరో అడివి శేష్ డెంగ్యూ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. 
 
గత కొన్ని రోజులుగా డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతూ వచ్చిన ఆయనకు గతవారం ప్లేట్ లెట్స్ సడెన్‌గా పడిపోవడంతో .. ఈ నెల 18న ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయనకు ప్ర‌త్యేక వైద్య బృందం అడివి శేష్‌కి వైద్యం అందిస్తున్నారు. 
 
కాగా, ప్రస్తుతం అడివి శేష్ "26/11 ముంబై టెర్రర్ అటాక్"లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజ‌ర్' అనే సినిమా చేస్తున్నారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్, ఏ ప్ల‌స్ ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ మూవీని నిర్మిస్తోంది. ఇందులో శోభితా ధూళిపాల హీరోయిన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అల్పపీడన ప్రభావం- తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments