Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి నడకదారిలో విరూపాక్ష హీరోయిన్ సంయుక్త మీనన్

సెల్వి
సోమవారం, 22 ఏప్రియల్ 2024 (13:13 IST)
సార్, విరూపాక్ష వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ సంయుక్త మీనన్ తిరుమలలో సందడి చేసింది. మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. సంయుక్తా మీనన్ మెట్లు ఎక్కుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ భామ నటించిన చిత్రాలు వరుసగా హిట్ అవుతుండటంతో గోల్డెన్ బ్యూటీ అని అందరూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారిని నడకమార్గంలో వెళ్లి దర్శించుకున్న సందర్భంగా ఆ మార్గంలోని భక్తులు ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు. 
 
వారితో ఫోటోలు దిగిన సంయుక్త మీనన్.. ఆపై మెట్లను నమస్కరించుకుంటూ తిరుమల చేరింది. ఆపై శ్రీవారిని దర్శించుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Haashtag Cinema (@haashtagcinema)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments