Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లనివ్వమని అడిగిన మంత్రి... "ఫిదా" భామకు త్వరలో పెళ్లి...

'ఫిదా' చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఈమె త్వరలోనే చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పనుందట. ఎందుకంటే.. ఈమె త్వరలోనే ఓ ఇంటికి కోడలు కాబోతుందనే వార్త హల్

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (12:52 IST)
'ఫిదా' చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఈమె త్వరలోనే చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పనుందట. ఎందుకంటే.. ఈమె త్వరలోనే ఓ ఇంటికి కోడలు కాబోతుందనే వార్త హల్‌టస్ చేస్తోంది. ఆమె పెళ్లి చేసుకోబోయే వరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి కుమారుడు. ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త వివరాలను పరిశీలిస్తే...
 
ఏపీకి చెందిన మంత్రి సుపుత్రుడు హీరోయిన్ సాయిపల్లవిని చూసి మనసు పారేసుకున్నాడట. పైగా, ఈయనగారు కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనట. దీంతో తన మనసులోని మాటను ముందుగా సాయి పల్లవికి చెప్పగా, అందుకు ఆమె నో చెప్పిందట. దీంతో తన తండ్రితో సిఫార్సు చేయించాడట. 
 
సాక్షాత్తు మంత్రిగారు వచ్చి పిల్లనివ్వమని అడగడంతో సాయిపల్లవి పేరెంట్స్‌ కొద్దిగా ఇబ్బంది పడ్డారనీ, ఆ తర్వాత వారికి మంత్రిగారు సర్దిచెప్పడంతో ఓకే చెప్పినట్టు సమాచారం.
 
అయితే, ప్రస్తుతం సాయిపల్లవి రెండుమూడు చిత్రాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతోంది. దీంతో ఈ చిత్రాల షూటింగ్‌లన్నీ పూర్తయిన తర్వాత పెళ్లి పెట్టుకుందామన్న కండిషన్‌తో సాయి పల్లవి తల్లిదండ్రులు ఓకే చెప్పారట. 
 
సో... ప్రస్తుతానికి మంత్రిగారి కొడుక్కి, సాయిపల్లవికి నిశ్చితార్థం చేసి ఆ తర్వాత పెళ్ళి చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించిన్టు వినికిడి. కాకపోతే ఈ విషయంలో ఇరువైపుల నుంచి అధికారిక సమాచారం వెల్లడికావాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments