Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటి రేఖ ఇంటికి సీలు వేసిన ముంబై మున్సిపల్ అధికారు.. కారణం?

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (09:37 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా, ముంబై మహానగరంలో ఈ వైరస్ వ్యాప్తి విశ్వరూపం దాల్చింది. ఫలితంగా ప్రతి రోజూ వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటి రేఖ ఇంటివద్ద పని చేసే ఓ సెక్యూరిటీ గార్డుకు ఈ వైరస్ సోకింది. దీంతో రేఖ నివసించే బంగళాకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీలు వేశారు. 
 
రేఖ ఇంటి ముందు తలుపుకు కూడా మున్సిపల్ అధికారులు ఓ బ్యానర్ కట్టి... కంటైన్మెంట్ జోనుగా ప్రటించారు. అలాగే, ఈ ఇంటి రేఖ కూడా తన మకాం మార్చారు. ముంబై, బంద్రాలోని బన్‌స్టాండ్ ఏరియాలో ఉన్న ఇంటికి షిఫ్ట్ అయ్యారు. రేఖ నివసించే ఇంటితో పాటు.. సెక్యూరిటీ గార్డు నివసించిన ఇంటిని మున్సిపల్ అధికారులు శానిటైజ్ చేశారు. అయితే, ఈ వ్యవహారంపై రేఖ వ్యక్తిగత ప్రతినిధి వైపు నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments