Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మిక మందన బర్గర్ ఆర్డర్ చేసింది.. అయితే ఏమొచ్చిందో తెలుసా? (video)

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (17:40 IST)
నటి రష్మిక మందన్న సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ సరసన పుష్పలో నటించిన ఈ భామ.. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో పాల్గొంటోంది. తమిళంలో కార్తీతో సుల్తాన్‌, విజయ్‌తో వారిసు చిత్రాల్లో నటించి అభిమానుల ఆదరణ పొందింది. ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగు, హిందీ భాషలపై దృష్టి సారిస్తోంది. 
 
తన సోషల్ మీడియా పేజీలలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రష్మిక ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆన్‌లైన్‌లో బర్గర్‌ను ఆర్డర్ చేయగా, మరో వస్తువు హవర్ గ్లాస్ డెలివరీ చేయబడింది. దీంతో నిరుత్సాహానికి గురైన ఆమె దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి నిరాశను వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ కంపెనీపై అభిమానులు కూడా ఖండిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments