Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రణీత

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (17:54 IST)
Pranathi
టాలీవుడ్ నటి, అత్తారింటికి దారేది సినిమా ఫేమ్ ప్రణీత సుభాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. నటి ప్రణీత సుభాష్ నితిన్ రాజ్‌ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.ఇటీవలే ఈ జంటకు ఆడపిల్ల పుట్టింది.
 
ఆ దంపతులు పాపకు అర్నా అని పేరు పెట్టారు. తన కూతురు, భర్తతో కలిసి తిరుమల ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసింది.

నటి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కొన్ని చిత్రాలను పంచుకుంది. ప్రణీత తన రెడ్ కలర్ చీరలో చాలా అందంగా ఉంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments