Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రైడ్ రైస్‌లో చచ్చిన బొద్దింక ... ఫోటోతో షేర్ చేసిన నివేదా పేతురాజ్

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (16:47 IST)
అనేక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఆ రెస్టారెంట్లు తయారు చేసే ఆహార నాణ్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తాజాగా ఓ రెస్టారెంట్‌ సరఫరా చేసిన ఫుడ్‌లో చచ్చిన బొద్దింక కనిపించింది. దీంతో ఆ కష్టమర్ షాక్‌కు గురయ్యారు. ఆ కష్టమరో ఎవరో కాదు... హీరోయిన్ నివేదా పేతురాజ్. 
 
ఆమె ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్‌లో బొద్దింక ఉండటంతో రెస్టారెంట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదా బుధవారం సాయంత్రం చెన్నైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుంది. 
 
డెలివరీ బాయ్ తెచ్చిన ఫుడ్ పార్శిల్ తెరవగానే ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. అందులో ఓ చచ్చిన బొద్దింక దర్శనమిచ్చింది. దాంతో నివేదా మండిపడ్డారు. సదరు రెస్టారెంట్‌ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇలాంటి రెస్టారెంట్లకు భారీ జరిమానా వడ్డించాలని డిమాండ్ చేశారు. వాళ్లు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శించారు. ఫ్రైడ్ రైస్‌లో వచ్చిన బొద్దింక ఫొటోను కూడా నివేదా సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments