ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు - పరారీలో మలయాళ సినీ నటి

ఠాగూర్
గురువారం, 28 ఆగస్టు 2025 (10:01 IST)
'గజరాజు', 'ఇంద్రుడు',' చంద్రముఖి-2', 'శబ్దం' వంటి చిత్రాల్లో నటించిన మలయాళ నటి లక్ష్మీ మేనని ఒక ఐటీ విద్యార్థిని కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కొచ్చిలో ఓ ఐటీ ఉద్యోగిని స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి  అతడిపై దాడి చేశారంటూ లక్ష్మీ మేనన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
 
ఈ కేసులో ఇప్పటికే ముగ్గురుని అరెస్టు చేయగా, నిందితుల్లో ఒకరిగా నటి లక్ష్మీ మీనన్ పరారీలో ఉందని కొచ్చి నగర పోలీస్ కమిషనర్ విమలాదిత్య తెలిపారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు అయితే, ఆమె పేరును మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్‌లో చేర్చలేదనే ప్రచారం సాగుతోంది. 
 
కాగా, పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఓ బార్ వద్ద లక్ష్మీ మీనన్, ఐటీ ఉద్యోగ బృందాల మధ్య వివాదం తలెత్తింది. అక్కడితో ఆ గొడవ సద్దుమణగకపోవడంతో సదరు ఐటీ ఉద్యోగిని, ఆమె స్నేహితులు కలిసి వెంబడించి, అతడి కారును అడ్డగించి బలవంతంగా తమ కారులో ఎక్కించి, దాడి చేశారు. బాధితుడి  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చనిపోయిన మహిళలో తిరిగి రక్తప్రసరణ ప్రారంభించిన ద్యులు...

ముసలిమడుగులో కుంకీ ఏనుగుల కేంద్రం.. ప్రారంభించిన పవన్

భారత్ పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది డోనాల్డ్ ట్రంపే : పాక్ ప్రధాని

రికార్డు సృష్టించిన జెఫ్ బెజోస్ మాజీ భార్య : రూ.1.70 లక్షల కోట్ల విరాళం

బీజేపీ ఎమ్మెల్యేపై పోక్సో చట్టం కింద కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments