Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరణ్ రాథోడ్: వీడియో కాల్‌లో మాట్లాడాలంటే రూ.14 వేలు కట్టాలి

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (12:23 IST)
Kiran Rathod
జెమిని ఫేమ్ హీరోయిన్ కిరణ్ రాథోడ్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఫ్యాన్స్‌తో కిరణ్ రాథోడ్ మాట్లాడే వీలు కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను కూడా ఆవిష్కరించింది. తన అభిమానులు మాట్లాడాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని కిరణ్ తేల్చి చెప్పింది. 
 
ఆ యాప్‌లో లాగిన్‌ అయిన వారు మాత్రమే ఆమెతో మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. అదీకూడా ఉచితం మాత్రం కాదు. డబ్బులు చెల్లించాల్సిందే. సోషల్‌ మీడియాలో తనకున్న ఫాలోయర్ల సంఖ్యతో కొత్త బిజినెస్‌ ప్రారంభించారు. ఆమె క్రియేట్‌ చేయించుకున్న యాప్‌లో తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. వీటిని చూడాలని భావించే వారు యాప్‌లో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. లాగిన్‌ అయ్యేందుకు రూ.49 చెల్లించాలి. 
 
ఆ తర్వాత రూ.1000 చందా చెల్లించి కిరణ్‌ రాథోడ్‌ ఫుల్‌ ఎక్స్‌పోజింగ్‌ గ్లామర్‌ ఫొటోలను చూడొచ్చు. అలాగే, ఈ యాప్‌ ద్వారా 5 నిమిషాల పాటు తనతో మాట్లాలని భావించే వారి నుంచి 10 వేల రూపాయలను వసూలు చేస్తుంది. 
 
15 నిమిషాల పాటు వీడియో కాల్‌లో మాట్లాడాలంటే రూ.14 వేలు, 25 నిమిషాల పాటు మాట్లాడాలంటే రూ.25 వేలు చొప్పున చెల్లించుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

భారతీయుల ఆగ్రహం: ఛీ.. ఛీ.. మీ దేశం ముఖం చూడం, టర్కీకి 11,000 కోట్లు నష్టం

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments