Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహానటి'ని కాటేసిన కరోనా వైరస్

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (17:55 IST)
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో "మహానటి"గా గుర్తింపుపొందిన హీరోయిన్ కీర్తి సురేష్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ సందేశం ద్వారా అభిమానులకు తెలిపారు. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు ఈ వైరస్ బారినపడిన విషయంతెల్సిందే. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ ఇపుడు కరోనా వైరస్ బారినపడ్డారు. ఇదే అంశంపై ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెండు వ్యాక్సిన్లు వేయించుకుని జాగ్రత్తగా ఉన్నప్పటికీ కరోనా వైరస్ సోకింది. దయచేసి ఇప్పటివరకు ఎవరైతే వ్యాక్సిన్ వేయంచుకోలేదో  వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల తీవ్రమైన పరిణామాల నుంచి తప్పించుకోవచ్చు. మీ ప్రియమైన వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వొచ్చు. త్వరగా కోలుకుని మళ్లీ యాక్షన్‌లోకి  దిగుతాను" అంటూ ఆమె ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments