Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహానటి'ని కాటేసిన కరోనా వైరస్

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (17:55 IST)
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో "మహానటి"గా గుర్తింపుపొందిన హీరోయిన్ కీర్తి సురేష్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ సందేశం ద్వారా అభిమానులకు తెలిపారు. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు ఈ వైరస్ బారినపడిన విషయంతెల్సిందే. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ ఇపుడు కరోనా వైరస్ బారినపడ్డారు. ఇదే అంశంపై ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెండు వ్యాక్సిన్లు వేయించుకుని జాగ్రత్తగా ఉన్నప్పటికీ కరోనా వైరస్ సోకింది. దయచేసి ఇప్పటివరకు ఎవరైతే వ్యాక్సిన్ వేయంచుకోలేదో  వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల తీవ్రమైన పరిణామాల నుంచి తప్పించుకోవచ్చు. మీ ప్రియమైన వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వొచ్చు. త్వరగా కోలుకుని మళ్లీ యాక్షన్‌లోకి  దిగుతాను" అంటూ ఆమె ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Engineering student: పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రాలేదు.. ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

Temperatures rise in AP: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Covid: తిరుపతిలో పది నెలల బాలికకు కోవిడ్-19: అన్నమయ్య జిల్లాలో ఓ వ్యక్తి పాజిటివ్

Asaduddin Owaisi: కొంచెం ఆత్మపరిశీలన చేసుకోండి.. మూర్ఖత్వమే కదా...

విధుల్లో ఉన్న డ్రైవర్‌పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడి.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments