Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనశ్శాంతి లేకుండా ఉన్నా... రజినీకాంత్ మాట గుర్తొచ్చింది... సప్తగిరి వ్యాఖ్య

హాస్యనటుడు సప్తగిరి.. ఎక్స్‌ప్రెస్‌లా.. దూసుకుపోతున్నాడు. హీరోగా మారిపోయాడు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో సినిమా తీశాడు. ఆడియో వేడుకకు పవన్‌ కళ్యాణ్‌ కూడా వచ్చి ఆశీర్వదించాడు. ఇందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాకుండా ఎంతోమందికి పని కల్పించి.. నిర్మాత కష

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (15:03 IST)
హాస్యనటుడు సప్తగిరి.. ఎక్స్‌ప్రెస్‌లా.. దూసుకుపోతున్నాడు. హీరోగా మారిపోయాడు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో సినిమా తీశాడు. ఆడియో వేడుకకు పవన్‌ కళ్యాణ్‌ కూడా వచ్చి ఆశీర్వదించాడు. ఇందుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. అంతేకాకుండా ఎంతోమందికి పని కల్పించి.. నిర్మాత కష్టపడి సంపాదించిన డబ్బును వెచ్చించి సినిమా తీశాడు. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 
 
కానీ ఒకే ఒక్కడు నెగెటివ్‌గా వ్యక్తిగతంగా రాసేశాడు. ఓ వెబ్‌సైట్‌లో సినిమా గురించి రాయకుండా కేవలం వ్యక్తిగతంగా.. ఇతను హీరోగా పనికిరాడంటూ ఏదోదో రాసేసి మనస్సు గాయపర్చాడు. నా ఎదుగుదలను వయస్సు పైబడిన అమ్మానాన్నలు చూసి ఆనందిస్తున్నారు. కానీ ఆ ఒక్కడు రాసినదానివల్ల చాలా బాధపడ్డాను. ఇది అహంవల్ల చెప్పడంలేదు. ఆయన ఎందుకు అలా రాశాడో తెలీదు.. కానీ ఆయన రాయడంవల్ల ఇంట్లో మనశ్సాంతి లేకుండా వున్నాను. 
 
ఏదిఏమైనా మనస్సు దిటవు చేసుకుని.. రజనీకాంత్‌ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్‌ నేను ఎప్పుడూ గుర్తు పెట్టుకుని వుంటాను.. ''తప్పులు చేస్తే శిక్షలు పైన పడతాయనేది పాతకాలం మాట. ప్రస్తుత కాలంలో తప్పుచేస్తే ఇక్కడే శిక్ష పడుతుంది''.. ఇది నేను ఆ వ్యక్తికి చెప్పేమాట. ఏదైనా వుంటే సినిమా పరంగా రాయండి.. నా ఫ్యామిలీ జోలికి రాకండి.. అంటూ బాధను వ్యక్తం చేశాడు.

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments