Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఇద్దరూ ఒకే గదిలో కూర్చుని మాట్లాడుకోండి: రంభకు కోర్టు ఆదేశం

సినీ నటి రంభకు చెన్నై ఫ్యామిలీ కోర్టులో చుక్కెదురైంది. తనను తన భర్తతో కలపాలని, ఆయన్నుంచి నెలకు రూ.2.5 లక్షలు భరణంగా ఇప్పించాలని కోరుతూ ఆమె చెన్నై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (14:54 IST)
సినీ నటి రంభకు చెన్నై ఫ్యామిలీ కోర్టులో చుక్కెదురైంది. తనను తన భర్తతో కలపాలని, ఆయన్నుంచి నెలకు రూ.2.5 లక్షలు భరణంగా ఇప్పించాలని కోరుతూ ఆమె చెన్నై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఇది కుటుంబ సమస్య కాబట్టి, సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను రంభ 2010లో ప్రేమ వివాహం చేసుకోగా, ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో.. ఆ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో రంభ భర్తను వదిలి చెన్నైకు వచ్చేసింది. ఆ తర్వాత చెన్నై కోర్టులో పిటిషన్ వేశారు. ఇది విచారణకు రాగా, ఓ న్యాయవాదిని నియమించిన కోర్టు, ఆమెను, ఇంద్రకుమార్‌ను ఓ గదిలో ఉంచి మాట్లాడుకుని, వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే, తాము కల్పించుకుంటామని తేల్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments