Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఇద్దరూ ఒకే గదిలో కూర్చుని మాట్లాడుకోండి: రంభకు కోర్టు ఆదేశం

సినీ నటి రంభకు చెన్నై ఫ్యామిలీ కోర్టులో చుక్కెదురైంది. తనను తన భర్తతో కలపాలని, ఆయన్నుంచి నెలకు రూ.2.5 లక్షలు భరణంగా ఇప్పించాలని కోరుతూ ఆమె చెన్నై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (14:54 IST)
సినీ నటి రంభకు చెన్నై ఫ్యామిలీ కోర్టులో చుక్కెదురైంది. తనను తన భర్తతో కలపాలని, ఆయన్నుంచి నెలకు రూ.2.5 లక్షలు భరణంగా ఇప్పించాలని కోరుతూ ఆమె చెన్నై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఇది కుటుంబ సమస్య కాబట్టి, సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను రంభ 2010లో ప్రేమ వివాహం చేసుకోగా, ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో.. ఆ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో రంభ భర్తను వదిలి చెన్నైకు వచ్చేసింది. ఆ తర్వాత చెన్నై కోర్టులో పిటిషన్ వేశారు. ఇది విచారణకు రాగా, ఓ న్యాయవాదిని నియమించిన కోర్టు, ఆమెను, ఇంద్రకుమార్‌ను ఓ గదిలో ఉంచి మాట్లాడుకుని, వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే, తాము కల్పించుకుంటామని తేల్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments