శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ హీరో నిఖిల్-పల్లవి

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (16:21 IST)
Nikhil and pallavi
టాలీవుడ్ నటుడు, కార్తీకేయ హీరో నిఖిల్ సిద్ధార్థ.. తన భార్య పల్లవి వర్మతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి నిఖిల్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ఆలయ అర్చకుల నుంచి ప్రసాదాలు, పట్టువస్త్రాలు స్వీకరించారు. 
 
ఆపై ఆలయానికి వెలుపుల నిఖిల్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇకపోతే.. నిఖిల్ సిద్ధార్థ గత ఏడాది మే 14న డాక్టర్ పల్లవి వర్మను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.  తాజాగా ఈ జంట తిరుమల సందర్శనకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Air India: విమానం రెక్కల్ని ఢీకొన్న పక్షి- 103మంది ప్రయాణీకులను కాపాడిన పైలట్

Jayalalitha: జయలలిత నెచ్చెలి శశికళ ఆఫీసుల్లో ఈడీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. ఐదు రాష్ట్రాల్లో ఈడీ దాడులు

ఈ లోకంలో నేను బతకలేను. ముందూ వెనకా బురదే... మరో జన్మవద్దు....

రూ. 15 లక్షల థార్ కారులో బ్లింకిట్ డెలివరీ మేన్ వచ్చాడు, వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments