Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారిని దర్శించుకున్న కార్తీకేయ హీరో నిఖిల్-పల్లవి

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (16:21 IST)
Nikhil and pallavi
టాలీవుడ్ నటుడు, కార్తీకేయ హీరో నిఖిల్ సిద్ధార్థ.. తన భార్య పల్లవి వర్మతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి నిఖిల్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ఆలయ అర్చకుల నుంచి ప్రసాదాలు, పట్టువస్త్రాలు స్వీకరించారు. 
 
ఆపై ఆలయానికి వెలుపుల నిఖిల్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇకపోతే.. నిఖిల్ సిద్ధార్థ గత ఏడాది మే 14న డాక్టర్ పల్లవి వర్మను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.  తాజాగా ఈ జంట తిరుమల సందర్శనకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments