సంధ్య థియెటర్ పై చర్యలు తీసుకోవాలి : రేవతి భర్త భాస్కర్

డీవీ
గురువారం, 5 డిశెంబరు 2024 (13:55 IST)
Snadhya theatre
పుష్ప2 సినిమా రిలీజ్ ముందు రోజు అనగా నిన్న రాత్రి 10గంటలకు హైదరాబాద్ సంథ్య థియేటర్లో అభిమానుల షో వేశారు. ఇందుకు తండోపతండాలుగా ఫ్యాన్స్ హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నాడు అనగానే పెద్ద ఎత్తున తోపులాట జరగడం, కొందరు గాయపడడం, ఒకరు చనిపోవడం జరిగింది. దీనిపై రేవతి భర్త భాస్కర్ మీడియాముందుకు వచ్చాడు.
 
మా బాబు శ్రీ తేజ, అల్లు అర్జున్ ఫ్యాన్.  వాడి కోసమే మేము కుటుంబంతో సినిమాకి వచ్చాము. అందరూ మా బాబుని పుష్పా అని పిలుస్తారు మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు. అప్పటికి అభిమానులు మాములుగా ఉండే. ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది.. తొక్కిసలాట జరిగింది.. మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు. కానీ ఒక్కసారిగా అభిమానులు పోటెత్తడంతో మా భార్య ను కోల్పోవడం తట్టుకోలేక పోతున్నా.  ఇక పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహ లోకి వచ్చాడు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం అని బంధువులు పేర్కొన్నారు. అదేవిధంగా బందోబస్తు సరిగ్గా చేయని సంధ్య థియెటర్ పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments