Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పై అసభ్య పదజాలం: శ్రీరెడ్డిపై కర్నూలులో కేసు

ఐవీఆర్
శనివారం, 20 జులై 2024 (16:00 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పైన అసభ్య పదజాలం ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో దూషణలకు పాల్పడుతున్న సినీ నటి శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజు యాదవ్ చెప్పారు. ఆమెపై కర్నూలు 3 టౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
 
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... శ్రీరెడ్డి విషపు పురుగు. ఇలాంటివారు సమాజంలో వుండకూడదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారిని సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్లు దారుణ పదజాలాన్ని ఉపయోగిస్తూ దుర్భాషలాడుతున్నట్లు చెప్పారు. ఇలాంటి వ్యక్తిని ఎంతమాత్రం వదిలిపెట్టకూడదని అన్నారు. సభ్యసమాజం ఏమనుకుంటుందో అనేది కూడా ఇలాంటివారికి వుండదనీ, అందువల్ల ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరినట్లు రాజు యాదవ్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోర్టుకు వచ్చి సొంత పూచీకత్తు సమర్పించాల్సిందే : జగన్ రెడ్డికి హైకోర్టు ఆదేశం

గురుకులాల్లో ఆగని సిబ్బంది వేధింపులు - విద్యార్థినుల రోదన (Video)

పిక్నిక్‌కు వెళ్లిన ట్రైనీ ఆర్మీ అధికారులపై దాడి.. స్నేహితురాలిపై అత్యాచారం.. ఎక్కడ?

కౌశిక్ రెడ్డికి చెప్పు చూపించిన మహిళా కాంగ్రెస్ నేతలు

రూ. 2,200 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌- సుమీ బోరా బావ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డెంగ్యూ వచ్చిందని గ్లాసెడు బొప్పాయి రసం ఒకేసారి తాగుతున్నారా?

ఈ లక్షణాలు కనబడితే కిడ్నీలు చెడిపోతున్నాయని అనుకోవచ్చు

డెంగ్యూ జ్వరంతో రక్తంలో పడిపోయిన ప్లేట్‌లెట్లు పెంచుకునే మార్గం ఇదే

రాత్రి పూట ఒక్క యాలుక్కాయను తింటే చాలు ఆ సమస్యలన్నీ ఔట్

ఈ పానీయాలలో ఐరన్ పుష్కలం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments