దిలీప్ భార్య కావ్యా మాధవన్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు.. లక్ష్యపై దాడులు

మలయాళ నటిపై లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులో నటుడు దిలీప్ భార్య కావ్యా మాధవన్‌ను ఇన్వస్టిగేషన్ టీమ్ ప్రశ్నిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్‌కు బెయిల్ ఇచ్చేందుకు కేరళ హైకోర్టు నిరా

Webdunia
బుధవారం, 26 జులై 2017 (09:59 IST)
మలయాళ నటిపై లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులో నటుడు దిలీప్ భార్య కావ్యా మాధవన్‌ను ఇన్వస్టిగేషన్ టీమ్ ప్రశ్నిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్‌కు బెయిల్ ఇచ్చేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. బయటకు వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండటంతో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. పోలీసులు అరెస్ట్ కావడంతో మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) నుంచి దిలీప్‌ను సస్పెనండ్ చేశారు. ప్రస్తుతం దిలీప్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
 
ఈ నేపథ్యంలో దిలీప్ భార్యను అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) బి.సంధ్య ఆధ్వర్యంలోని బృందం అలువాలోని దిలీప్ ఇంట్లో ప్రశ్నించింది. నటిపై లైంగిక వేధింపులకు పాల్పడిన తర్వాత తాను కొచ్చిలో కావ్య నిర్వహిస్తున్న ఆన్‌లైన్ మార్కెటింగ్ కంపెనీ ‘లక్ష్య’కు వెళ్లినట్టు ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ దర్యాప్తులో వెల్లడించాడు. దీంతో లక్ష్యపై పోలీసులు దాడులు నిర్వహించారు. కావ్యా మాధవన్‌ను కూడా ప్రశ్నించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం