యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న "దిల్బర్" (ట్రైలర్)

బాలీవుడ్ కొత్త చిత్ర "దిల్బర్" ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సత్యమేవజయతే, జాన్ అబ్రహాం, నోరా ఫతేహి, తనిష్క్ బగ్చీ, నెహా కక్కర్ నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

Webdunia
గురువారం, 5 జులై 2018 (13:52 IST)
బాలీవుడ్ కొత్త చిత్ర "దిల్బర్" ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సత్యమేవజయతే, జాన్ అబ్రహాం, నోరా ఫతేహి, తనిష్క్ బగ్చీ, నెహా కక్కర్ నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం ట్రైలర్‌ యూట్యూబ్‌లో సంచలనంగా మారింది. ఇప్పటికే ఎనిమిది కోట్ల మంది నెటిజన్లు ఈ ట్రైలర్‌ను వీక్షించారు. ఫలితంగా ఇది యూట్యూబ్ ట్రెండింగ్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.
 
కాగా, ఈ చిత్రానికి మిలప్ మిలన్ జవేరి కథను అందించి దర్శకత్వం వహించారు. భుషణ్ కుమార్, కిషన్ కుమార్, నిఖిళ్ అద్వానీలు నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో జాన్ అబ్రహాం - మనోజ్ బాజ్‍పేయి, అమృతా కన్విల్కర్, ఐషా శర్మాలు ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రం ట్రైలర్ సెమ్మె హాట్‌గా ఉంది. ఆ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాకింగ్‌రా బంటి, ఇండిగో-ఎయిర్ ఇండియా విమానాలు ఢీకొన్నాయ్, ఎలాగంటే?

అసలు ధరలకే మద్యం అమ్మాలి.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేయొద్దు.. పవన్ కల్యాణ్

Pawan Kalyan: వరంగల్‌లోని భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన అన్నా లెజ్‌నోవా

చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని పూజలు చేసేందుకు వెళితే కేసులు పెట్టారు : విడదల రజనీ

మైనర్‌పై అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్.. నిందితుడుకి దేహశుద్ధి చేసిన లాయర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments