Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీ "2.O" ఆడియో రిలీజ్‌కు ఆత్మీయ అతిథిగా విశ్వనటుడు

తమిళ దర్శకుడు శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ "2.0" (2.ఓ). గతంలో వచ్చిన రోబోకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను శంకర్ హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ మూవీ

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (10:23 IST)
తమిళ దర్శకుడు శంకర్, సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ "2.0" (2.ఓ). గతంలో వచ్చిన రోబోకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను శంకర్ హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ మూవీస్‌కు ఏ మాత్రం తగ్గకుండా తీస్తున్నాడు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చుతుండగా, ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 27వ తేదీన దుబాయ్‌లోని బుర్జ్ పార్క్‌లో ఏర్పాటుచేశారు. 
 
అయితే, ఏఆర్ రెహ్మాన్ లైవ్ ఫర్‌ఫార్మెన్స్‌తో ప్రారంభంకానున్న ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రజనీ కోస్టార్, స్నేహితుడు కమల్‌హాసన్ హాజరుకానున్నట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments