Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాగార్జున గదిలో యంగ్ హీరోయిన్.. నాగ్ మోడ్రన్ మాంత్రికుడంటూ కితాబిచ్చింది...

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ భామ సీరత్ కపూర్. 'రన్ రాజా రన్' చిత్రంతో ఈ అమ్మడు వెండితెరపై మెరిసింది. ఈ చిత్రం మంచి సక్సెస్ కావడంతో తెలుగులో ఫుల్ బిజీ అయిపోతాను అనుకుంది. కానీ, సందీప్ కిషన్

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (15:46 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ భామ సీరత్ కపూర్. 'రన్ రాజా రన్' చిత్రంతో ఈ అమ్మడు వెండితెరపై మెరిసింది. ఈ చిత్రం మంచి సక్సెస్ కావడంతో తెలుగులో ఫుల్ బిజీ అయిపోతాను అనుకుంది. కానీ, సందీప్ కిషన్‌తో 'టైగర్' మూవీ మాత్రమే చేయగలిగింది. 
 
ఆ మూవీ ఫ్లాప్ కావడంతో సీరత్‌కి ఆఫర్లు రాలేదు. దాంతో ముంబై వెళ్ళి యాడ్ ఫిల్మ్స్ చేసుకుంటోంది. అయితే సీరత్‌ని టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఉన్నట్టుండి తన గదిలోకి పిలిచాడు. దీంతో ఈ అమ్మడు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
నాగార్జున హీరోగా ఓంకార్ డైరెక్షన్‌లో 'రాజుగారి గది 2' రీసెంట్‌గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. 'ఊపిరి' సినిమా తర్వాత పివిపి నాగార్జునతో ఈ మూవీ ప్రొడ్యూస్ చేస్తోంది. నాగార్జున ఈ మూవీలో మోడ్రన్ మాంత్రికుడిగా కనిపించనున్నాడట. ఈ మూవీలో హీరోయిన్‌గా సీరత్ కపూర్‌ని ఓకే చేసారని టాక్. 'టైగర్' ఫ్లాప్‌తో ఆఫర్లు లేక ముంబై వెళ్ళిపోయిన సీరత్‌కి ఇది నిజంగా బంపర్ ఆఫర్ వంటిదే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం.. చివరికి భార్య, స్నేహితుడి చేతిలోనే?

యూఎస్ వీసా దొరకలేదు.. మనస్తాపంతో జగిత్యాలలో 25 ఏళ్ల మహిళ ఆత్మహత్య

బుడమేరు వరద వార్తలను నమ్మొద్దు, వెలగలేరు గేట్లు తెరవలేదు: ఎన్టీఆర్ కలెక్టర్ (video)

సెప్టెంబర్ చివరి వారంలో అమెరికాలో సందర్శించనున్న ప్రధాని మోదీ

Kerala man: భార్య ఉద్యోగం కోసం ఇంటిని వదిలి వెళ్లిపోయింది.. భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments