బుర్ర, బుద్ధి లేదంటూ తిట్టిన సమంత దీనికైనా కూల్‌గా రియాక్ట్ అవుతుందా?

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (08:41 IST)
ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత-నాగచైతన్య గురించి విపరీతంగా గాలికబుర్లు తిరుగుతున్నాయి. ఇలాంటి గాలిగబుర్లకు సదరు కపుల్ స్టార్స్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయకపోవడంతో అవి మరింతగా ముదిరి పాకానపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. వాళ్లు ఎక్కడ కనబడితే అక్కడ ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు.

 
తాజాగా మరో వార్త హల్చల్ చేస్తోంది. సమంత అక్కినేని వేరుగా చెన్నైలో వుంటున్నట్లు ఆ వార్త సారాంశం. చైతు-శామ్ విడాకులు తీసుకోబోతున్నారనీ, అందువల్లే ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా వుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మొన్న తిరుమల వచ్చిన సమంతను ఓ విలేకరి విడాకుల గురించి ప్రశ్నించగా... నీకు బుర్రా బుద్ధి వుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది సమంత.

 
ఇక ఇప్పుడు తాజాగా సమంత చెన్నైలోనూ, చైతన్య హైదరాబాదులో ఒంటరిగా వుంటున్నారన్న గాలికబురు తిరుగుతోంది. ఇందులో వాస్తవమెంత అన్నది తెలియాల్సి వుంది. అసలు ఇలాంటి గాలి కబుర్లకు ఈ ఇద్దరు స్టార్ హీరోహీరోయిన్లు ముగింపు ఎందుకు పలకడంలేదన్న వాదనలు వినబడుతున్నాయి. చూడాలి ఏం చేస్తారో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments