Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ కంటే కొంచెం తక్కువ.. సాయిపల్లవి డిమాండ్ ఎంత?

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (23:14 IST)
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నాగ చైతన్య ఓ సినిమా చేయనున్నాడు. అతనికి జోడీగా సాయి పల్లవి కన్ఫర్మ్ అయింది. అయితే ఈ సినిమా కోసం సాయి పల్లవి ఎంత పారితోషికం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఈ చిత్రాన్ని దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య జాలరి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇందుకోసం చైతూ నేరుగా రంగంలోకి దిగి మత్స్యకారులకు సంబంధించిన విషయాలను ప్రాక్టికల్‌గా నేర్చుకున్నాడు. ఇంకా ఈ పాత్ర కోసం చాలా హోమ్‌వర్క్ కూడా చేశాడు. 
 
నాగ చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వీరిద్దరూ నటించిన లవ్ స్టోరీ సినిమా ఎంతటి విజయం సాధించిందో మనకు తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని టాక్. సాయి పల్లవి కెరీర్‌లో ఇదే అత్యధిక పారితోషికం. ఈ సినిమాకు గాను నాగ చైతన్య కేవలం ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments