చైతూ కంటే కొంచెం తక్కువ.. సాయిపల్లవి డిమాండ్ ఎంత?

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2023 (23:14 IST)
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నాగ చైతన్య ఓ సినిమా చేయనున్నాడు. అతనికి జోడీగా సాయి పల్లవి కన్ఫర్మ్ అయింది. అయితే ఈ సినిమా కోసం సాయి పల్లవి ఎంత పారితోషికం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఈ చిత్రాన్ని దర్శకుడు చందు మొండేటి డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య జాలరి పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఇందుకోసం చైతూ నేరుగా రంగంలోకి దిగి మత్స్యకారులకు సంబంధించిన విషయాలను ప్రాక్టికల్‌గా నేర్చుకున్నాడు. ఇంకా ఈ పాత్ర కోసం చాలా హోమ్‌వర్క్ కూడా చేశాడు. 
 
నాగ చైతన్య-సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వీరిద్దరూ నటించిన లవ్ స్టోరీ సినిమా ఎంతటి విజయం సాధించిందో మనకు తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో నటించేందుకు సాయి పల్లవి భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని టాక్. సాయి పల్లవి కెరీర్‌లో ఇదే అత్యధిక పారితోషికం. ఈ సినిమాకు గాను నాగ చైతన్య కేవలం ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

జనాభా పెంచేందుకు చైనా వింత చర్య : కండోమ్స్‌లపై 13 శాతం వ్యాట్

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments