Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్యా రాయ్ ఫోన్ ఎపుడూ ఎంగేజే... ఫోన్ మాట్లాడే టైం లేదంటున్న సుందరాంగి

బాలీవుడ్ సుందరాంగి ఐశ్వర్యా రాయ్... ఈమెకు ఫోన్ మాట్లాడ సమయమే లేదట. అయితే, ఆమె ఫోన్‌కు ఎపుడు ఫోన్ చేసినా ఎంగేజ్ టోన్ వినిపిస్తుంది. సఫైగిరి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... ఇపుడు ప్ర

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (12:51 IST)
బాలీవుడ్ సుందరాంగి ఐశ్వర్యా రాయ్... ఈమెకు ఫోన్ మాట్లాడ సమయమే లేదట. అయితే, ఆమె ఫోన్‌కు ఎపుడు ఫోన్ చేసినా ఎంగేజ్ టోన్ వినిపిస్తుంది. సఫైగిరి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... ఇపుడు ప్రతి ఒక్కరూ తమతమ ఫోన్లలో చాలా బిజీగా ఉంటున్నారు. అందుకే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై దృష్టిసారించలేకపోతున్నాం అని చెప్పారు. కనీసం క్షణం కూడా ఫోన్‌ను విడిచిపెట్టి ఉండలేక పోతున్నారని వాపోయారు. 
 
ముఖ్యంగా... తమ విధులు, దినచర్యలు, లైఫ్‌స్టైల్, సోషల్ మీడియా ఇలా 24/7 ఎంతో బిజీగా గడుపుతున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని తాను నిశితంగా గమనించినట్టు చెప్పారు. అందుకే ఇతరులపై దృష్టిసారించేందుకు, మాట్లాడేందుకు సమయం లేదన్నాని ఆమె చెప్పుకొచ్చింది. ఈ కార్యక్రమంలో ఐశ్వర్యారాయ్‌తో పాటు.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడి, ఇండియా గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరూన్ పూరీ తదితరులు పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments