Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్-2లో ఎన్టీఆర్ సరసన ఎవరు..? ఆ ఇద్దరి మధ్య పోటీ?

Webdunia
గురువారం, 16 నవంబరు 2023 (11:05 IST)
వార్-2లో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ సుందరి అలియా భట్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మరో నాయికగా కియారా అద్వానీని ఎంపిక చేశారనే వార్త తాజాగా తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరు హీరోయిన్లలో ఏ హీరో సరసన ఎవరు చేయనున్నారనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. 
 
హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన 'వార్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా 'వార్ 2' రూపొందుతోంది. 
 
హృతిక్ రోషన్ పై కొన్ని కీలకమైన సీన్స్‌ను అయాన్ ముఖర్జీ చిత్రీకరిస్తున్నాడు. 'దేవర' తరువాత ఈ సినిమా షూటింగులో ఎన్టీఆర్ జాయినవుతాడని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

12 నుంచి మేడారం జాతర - గద్దెల ప్రాంతంలో తొక్కిసలాట జరగకుండా చర్యలు...

ఏపీలో మందుబాబులకు షాకిచ్చిన కూటమి సర్కారు!

ఆంధ్రప్రదేశ్‌లో ఘోరం- ఇంజనీరింగ్ స్టూడెంట్‌పై ముగ్గురి అత్యాచారం.. ఆపై బ్లాక్‌మెయిల్

కిరణ్ రాయల్ బాధితురాలు కిలేడీనా?.. చెన్నై మీదుగా జైపూర్‌కు తరలింపు...

భర్తతో విడిపోయింది.. అక్రమ సంబంధం పెట్టుకుంది.. సుపారీ ఇచ్చి హత్య చేయించారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments