Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ

దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టార్ రైటర్‌గా టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుకున్నారు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగీ భాయిజాన్' సినిమా రికార్డు బద్దలు క

Webdunia
సోమవారం, 11 జులై 2016 (14:44 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టార్ రైటర్‌గా టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుకున్నారు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగీ భాయిజాన్' సినిమా రికార్డు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్‌కు బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. 
 
ప్రస్తుతం 2001లో వచ్చిన బాలీవుడ్ మూవీ 'నాయక్' (తెలుగులో 'ఒకేఒక్కడు') సీక్వెల్‌కు కథను సిద్ధం చేసే ప్రసాద్ నిమగ్నమైయున్నారు. ఇది కాకుండా ఓ హిందీ సినిమాకి కథ అందించనున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వివాదాస్పదమైన బాబ్రీ మసీదు కథ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కబోతుందట. 
 
ఈ చిత్రానికి విజయేంద్రప్రసాద్ కథ అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టనున్నారే టాక్ వినిపిస్తోంది. "కబీర్'' టైటిల్‌తో రూపొందే ఈ చిత్రంలో అజయ్ దేవగన్ హీరోగా నటించనున్నాడట. సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహ్లాని ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మరి ఈ సినిమా కూడా బాలీవుడ్ లో ఎన్ని సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments