సిఎం కొడుకును డైరెక్ట్ చేయ‌నున్న నితిన్ డైరెక్ట‌ర్..!

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (20:17 IST)
సిఎం కొడుకును డైరెక్ట్ చేయ‌నున్న నితిన్ డైరెక్ట‌ర్ అన‌గానే ఎవ‌రా డైరెక్ట‌ర్ అని ఆలోచిస్తున్నారా..? గుండెజారీ గ‌ల్లంత‌య్యిందే సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజ‌య్ కుమార్ కొండ‌. ఈ మూవీ త‌ర్వాత అక్కినేని నాగ చైత‌న్య‌తో ఒక లైలా కోసం చిత్రాన్ని తెర‌కెక్కించాడు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన నిర్మించిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని అందించింది. ఈ సినిమా త‌ర్వాత గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సీక్వెల్ తీయాల‌ని ట్రై చేసాడు కానీ వ‌ర్క‌వుట్ కాలేదు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... విజ‌య్ కుమార్ కొండ క‌న్న‌డ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ కుమార‌స్వామిని డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందే ఈ చిత్రానికి సంబంధించ ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. డిసెంబ‌ర్ 16న ఈ చిత్రాన్ని అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి... ఈ సినిమాతో నిఖిల్ కుమార‌స్వామి తెలుగులో ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడిన ట్రంప్.. షాకిచ్చిన కమిటీ!!

మహిళ పీనుగైనా వదలరా.. మార్చురీలో మహిళ మృతదేహంపై లైంగిక దాడి (video)

ఎన్నికల్లో పోటీ చేసేది అధికారులు కాదు మంత్రులు... డ్రైవింగ్ ఫోర్స్‌లా పని చేయండి : సీఎం చంద్రబాబు

నోబెల్ బహుమతి విజేత ఎంపికలో రాజకీయ వివక్ష : వైట్ హౌస్

మంచిర్యాలలో పులి సంచారం.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్థులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments