Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీ 75వ సినిమాపై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్

Webdunia
మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (14:44 IST)
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం 74వ చిత్రం నారప్ప చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సమ్మర్లో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆగింది. ఇదిలా ఉంటే... వెంకీ 75వ చిత్రం గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 
 
అవి ఏంటంటే... వెంకీ 75వ చిత్రాన్ని పూరి డైరెక్షన్లో చేయనున్నారని కొన్ని వార్తలు వస్తే... కాదు కాదు వెంకీ 75వ చిత్రాన్ని కిషోర్ తిరుమల డైరెక్షన్లో చేయనున్నారని మరో వార్త బయటకు వచ్చింది.  తాజాగా వెంకీ 75వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేయనున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. 
 
ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఇంతమే మేటర్ ఏంటంటే... వెంకటేష్ గారితో 75వ చిత్రాన్ని త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో చేయనున్నారని... ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో వాస్తవం లేదు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలియచేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమిషంలో వెళ్లే దూరానికి ఓలా బైక్ బుక్ చేసిన యువతి, కారణం తెలిస్తే షాకవుతారు (Video)

Mudragada: క్యాన్సర్‌తో పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం.. కుమార్తె వార్నింగ్.. ఎవరికి?

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments