Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ తినే ఆహారమే వాళ్లింట్లో బాయ్‌కి కూడా పెడతారు : మెగా హీరో

పూరీ జగన్నాథ్... హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్‌తో ఇపుడు మార్మోగిపోతోంది. ఈ స్కామ్‌తో అతనికి గల సంబంధాలపై నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ పోలీసులు బుధవారం నుంచి విచారణ చేపట్టారు. అసలు డ్రగ్స్ స్కామ్‌

Webdunia
బుధవారం, 19 జులై 2017 (15:27 IST)
పూరీ జగన్నాథ్... హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్‌తో ఇపుడు మార్మోగిపోతోంది. ఈ స్కామ్‌తో అతనికి గల సంబంధాలపై నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ పోలీసులు బుధవారం నుంచి విచారణ చేపట్టారు. అసలు డ్రగ్స్ స్కామ్‌లో పూరీ జగన్నాథ్ పేరు వెల్లడికావడం ఓ సంచలనంగా మారింది. 
 
దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా స్పందించారు. డ్రగ్స్ వ్యవహరంలో నోటీసులు అందుకున్నవారంతా సిట్ విచారణకు హాజరు కావాల్సిందేనని, చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నాడు. డ్రగ్స్ తీసుకోవడం మంచిది కాదని... మెరుగైన ఆరోగ్యం కంటే ఏదీ గొప్పది కాదన్నారు. 
 
ఇకపోతే పూరీ జగన్నాథ్ గురించి మాట్లాడుతూ, ఆయన చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చాడు. ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారని... పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉంటారని తెలిపారు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడే స్వభావం కూడా ఆయనకు లేదన్నారు. పక్కవాళ్లను జగన్ చాలా మంచిగా చూసుకుంటాడని... ఆయన ఏం ఆహారం తీసుకుంటే, వాళ్లింట్లోని బాయ్‌కు కూడా అదే ఆహారం పెడతారని చెప్పాడు. ఆయన పేరు డ్రగ్స్ వ్యవహారంలో బయటకు రావడంతో తాను షాక్‌కు గురైనట్టు వరుణ్ తేజ్ చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments