Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

సెల్వి
బుధవారం, 26 జూన్ 2024 (19:37 IST)
బాలీవుడ్ హారర్ కామెడీ వ్యాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్‌లో నటించే అవకాశాన్ని రష్మిక మందన్న సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తొలుత సమంత ఈ సినిమాలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె స్థానంలో రష్మిక ఆ ఛాన్సును కైవసం చేసుకుందని బిటౌన్ వర్గాల టాక్.
 
ఈ చిత్రానికి నిర్మాత దినేష్ విజన్. ఆదిత్య సత్పోదర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణను ప్రారంభించనుంది. ప్రాజెక్ట్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి వుంది. ఇందులో సమంత కోసం తొలుత చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 
 
యానిమల్ విజయం తర్వాత, రష్మిక చేతిలో ఛావా, సల్మాన్ ఖాన్ సికందర్ వంటి హై ప్రొఫైల్ ప్రాజెక్ట్‌లు చేస్తుండటంతో సమంతను పక్కనబెట్టి రష్మికను ఇందులో తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో, రష్మిక పాన్-ఇండియా చిత్రం పుష్ప 2లో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే బాడీ బ్యాంగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments