Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూతో సమంత అత్తారింటికి వెళ్తుందా..? త్రివిక్రమ్‌ సినిమాలో మళ్లీ మెరుస్తుందా?

అత్తారింటికి దారేది సినిమాకు తర్వాత పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మళ్లీ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో అత్తారింటికి దారేదిలో నటించిన సమంతనే హీరోయిన్‌గా ఎంపిక కానుందని సమాచారం. ఓ వైపు కాటమరాయుడు షూటింగ్‌ల

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (18:13 IST)
అత్తారింటికి దారేది సినిమాకు తర్వాత పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మళ్లీ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో అత్తారింటికి దారేదిలో నటించిన సమంతనే హీరోయిన్‌గా ఎంపిక కానుందని సమాచారం. ఓ వైపు కాటమరాయుడు షూటింగ్‌లో పాల్గొంటూనే, మరోవైపు వేదాలం రీమేక్‌లో నటించేందుకు కమిటైన పవన్ త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమా వంద కోట్ల బడ్జెట్‌తో ఉంటుందని.. ఇందులో సమంతనే హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. ఈ చిత్రానికి దేవుడే దిగి దిగివచ్చినా అనే టైటిల్ కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఇకపోతే.. ఈ చిత్రంలో త్రివిక్రమ్ ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వబోతున్నాడని ఆ ఇద్దరిలో ఒకరు సమంత అయితే మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అంటూ ప్రచారం సాగుతోంది. కొన్నేళ్లుగా సమంతకు వరుసబెట్టి అవకాశాలు ఇస్తున్న త్రివిక్రమ్… ఈ సారి కూడా ఆమెకు ఛాన్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. అయితే త్వరలోనే నాగచైతన్యను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న సమంత…మరోసారి త్రివిక్రమ్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాలి. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments