Webdunia - Bharat's app for daily news and videos

Install App

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (14:22 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన కొందరు హీరోలు ఇపుడు తమ సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ కూడా అందుకోలేకపోతున్నారు. వీరు నటిస్తున్న చిత్రాలకు కనీసం వారు తీసుకుంటున్న పారితోషికాన్ని కూడా తిరిగి రాబట్టలేకపోతున్నారు. ఇలాంటి హీరోల్లో రవితేజ, నితిన్, వరుణ్ తేజ్ వంటి పలువురు హీరోలు ఉన్నారు. ఇలాంటి హీరోల థియేట్రికల్ మార్కెట్ మైనస్‌లోకి వెళ్ళిపోతుంది. 
 
వరుణ్ తేజ్ నటించిన గత మూడు చిత్రాల మినిమం రూ.3 కోట్ల షేర్‌ను కూడా వసూలు చేయలేకపోయింది. అలాగే, మాస్ మహరాజ్ రవితేజ నటించిన నాలుగు చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి పరాజయం పాలయ్యాయి. నితిన్‌కు గత నాలుగేళ్ళుగా ఐదు ఫ్లాప్స్ వచ్చాయి. నిన్నమొన్నటివరకు ఓటీటీ డీల్స్ అయినా అయ్యేవి. ఇపుడు ఇలాంటి హీరోల చిత్రాలకు కష్టమైపోయాయి. 
 
ప్రొడక్షన్ హౌస్‌లు తీసే స్టార్ హీరోల సినిమాలతో కలిపి ఈ చిత్రాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'మజాకా' సినిమాకు టాక్ బాగున్నప్పటికీ సందీప్ కిషన్‌కు ఆడియన్స్‌‍ను థియేటర్‌కు రప్పించే ఛాన్స్ లేకపోవడంతో ఆశించిన స్థాయిలో వసూళ్ల రాలేదు. ఓవరాల్‌గా స్టార్ హీరోల మినహాయిస్తే మిగతా హీరోల భవిష్యత్ ఇపుడు అగమ్యగోచరం అన్నట్టుగా ఉందని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments