Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలా పాల్ అఫైర్ ఎవరితోనో తెలుసా?

దర్శకుడు విజయ్‌ని ప్రేమించి వివాహం చేసుకుని.. ఆపై సినీ కెరీర్‌ కోసం అతని నుంచి దూరమైన అమలాపాల్ ప్రస్తుతం సినీ అవకాశాలతో దూసుకెళ్తోంది. తాజాగా తిరుట్టు పయలె సెకండ్ పార్ట్‌లో అమలా పాల్ నటిస్తోంది. సుసీ

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (17:44 IST)
దర్శకుడు విజయ్‌ని ప్రేమించి వివాహం చేసుకుని.. ఆపై సినీ కెరీర్‌ కోసం అతని నుంచి దూరమైన అమలాపాల్ ప్రస్తుతం సినీ అవకాశాలతో దూసుకెళ్తోంది. తాజాగా తిరుట్టు పయలె సెకండ్ పార్ట్‌లో అమలా పాల్ నటిస్తోంది. సుసీ గణేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రసన్న, బాబీ సింహా, వివేక్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ శుక్రవారం అమలా పాల్ చేతుల మీదుగా సాయంత్రం రిలీజైంది. 
 
ఈ ట్రైలర్‌ను చూస్తే అమలా పాల్‌కు ప్రసన్నాకు ఏదో అఫైర్ ఉన్నట్లు నడుస్తోంది. దాన్ని టెక్నాలజీ సాయంతో బాబి సింహా ఫోన్ ట్రాక్ చేసి వింటాడు. ఆపై వీరిద్దరి వద్ద డబ్బులు గుంజుతాడు. ఈ ట్రాక్‌లో నడిచే ఈ ట్రైలర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బాబీ సింహా అమలా పాల్ భర్తగా నటిస్తాడని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments