Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఒదెల రైల్వే స్టేషన్" సీక్వెల్‌లో తమన్నా...

సెల్వి
సోమవారం, 22 జనవరి 2024 (15:23 IST)
హెబ్బా పటేల్ నటించిన, సంపత్ నంది రూపొందించిన "ఒదెల రైల్వే స్టేషన్" చిత్రం 2022లో ఆహాలో విడుదలైనప్పటి నుండి విశేషమైన ప్రజాదరణను పొందింది. ఇది భారీ విజయాన్ని చూడనప్పటికీ, ఇది ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
 
సినిమాకు సీక్వెల్‌ను రూపొందించాలని మేకర్స్‌ని ఒత్తిడి చేస్తున్నారు. ఇందులో మిల్కీ సైరన్ తమన్నా నటించనుంది. దర్శకుడు సంపత్ నంది గతంలో తమన్నాతో కలిసి రామ్ చరణ్ "రచ్చ", రవితేజ "బెంగాల్ టైగర్", గోపీచంద్ "సీటీమార్" వంటి సినిమాలలో కలిసి పనిచేశారు. 
 
ఒదెల రైల్వే స్టేషన్ సీక్వెల్‌లో తమన్నా నటించనుండటంతో ఆ సినిమాకు హైప్ వచ్చే అవకాశం వుందని సినీ యూనిట్ భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంగన్‌వాడీ మధ్యాహ్న భోజనంలో చనిపోయిన పాము

బాబా పాదాల వద్ద మట్టి కోసమే ఎగబడటం వల్లే తొక్కిసలాట

పుణెలో పెరుగుతున్న జికా వైరస్ కేసులు.. గర్భిణీ స్త్రీలు అలెర్ట్‌

కంగనాకు చెంపదెబ్బ.. కర్ణాటకకు కుల్విందర్ కౌర్ బదిలీ

చంద్రబాబు - రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments