Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్వేతాబసు ప్రసాద్ లేటెస్ట్ ఫోటో.. నెట్టింట వైరల్

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (13:33 IST)
Swetha basu prasad
శ్వేతాబసు ప్రసాద్‌ లేటెస్ట్ ఫోటో నెట్టింట ఫోటో వైరల్ అయ్యింది. గుర్తుపట్టలేని విధంగా ఆమె లేటెస్ట్ ఫోటో ఉంది. కొత్త బంగారు లోకం సినిమాతో రంగంలోకి దిగిన శ్వేతాబసు ప్రసాద్.. అటు తరువాత 'కాస్కో' 'రైడ్' 'కలవర్ కింగ్' వంటి క్రేజీ చిత్రాల్లో నటించి క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే అటు తరువాత కొన్ని కాంట్రవర్సీలలో ఇరుక్కుని తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకుంది. 
 
దీంతో 2018లో రోహిత్ మిట్టల్‌ను పెళ్లి చేసుకుని సినిమాలను తగ్గించింది శ్వేతా బసు ప్రసాద్. కానీ ఊహించని విధంగా ఏడాది తిరగకుండానే అతనికి విడాకులు ఇచ్చేసి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments