Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృతి హాసన్ ఐటం సాంగ్ రేటు రూ.75 లక్షలు!

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (16:22 IST)
హీరోయిన్ శృతి హాసన్‌కు సాధారణ చిత్రాల్లో నటించడం కంటే ఐటం సాంగ్‌లలో నటించేందుకే అమితాసక్తి చూపుతోంది. ఒక చిత్రం పూర్తి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని నెలా రెండు నెలల పాటు డేట్స్ ఇచ్చి కథానాయికగా నటిస్తే వచ్చేదాని కన్నా ఎక్కువగా ఈ ఐటెం పాటలకు చెల్లించే డబ్బులే అధికంగా ఉండటంతో ఆమె ఇటువైపే మొగ్గు చూపుతోంది. 
 
ఇటీవల మహేష్ బాబుతో 'ఆగడు'లో ఐటెం పాట చేసినందుకు 50 లక్షల రూపాయల వరకు శృతి హాసన్ అందుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇపుడు తాజాగా ఓ హిందీ చిత్రంలో ఐటం సాంగ్‌ చేసేందుకు రూ.75 లక్షల వరకు చార్జ్ చేస్తున్నట్టు సమాచారం. మహేష్ బాబు నటించిన 'ఒక్కడు' చిత్రాన్ని హిందీలో 'తేవర్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఓ ఐటెం పాటలో శృతిహాసన్ నర్తించనుంది. ఈ పాటలో గ్లామరస్‌గా నటిస్తున్నందుకు 75 లక్షలు చార్జ్ చేస్తోందని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో అర్జున్ కపూర్‌తో కలిసి శృతిహాసన్ నటించనుంది. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments