Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ భామను... అక్కడఇక్కడా తిప్పుతారు.. అంతా చూపించమంటారు? ఆ మాత్రం ఇవ్వలేరా?

ఆ లొకేషన్.. ఈ లొకేషన్.. ఆవూరు.. ఈవూరు అంటూ నెలలకాలాల పాటు తిప్పుతారు. అలాంటపుడు.. నేను అడిగనంత రెమ్యునరేషన్ ఇవ్వలేరా? అంటూ బాలీవుడ్ నటి పరణీతి చోప్రా నిర్మొహమాటంగా అడిగిందట. దీంతో నిర్మాతతో పాటు.. దర్శ

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (12:52 IST)
ఆ లొకేషన్.. ఈ లొకేషన్.. ఆవూరు.. ఈవూరు అంటూ నెలలకాలాల పాటు తిప్పుతారు. అలాంటపుడు.. నేను అడిగనంత రెమ్యునరేషన్ ఇవ్వలేరా? అంటూ బాలీవుడ్ నటి పరణీతి చోప్రా నిర్మొహమాటంగా అడిగిందట. దీంతో నిర్మాతతో పాటు.. దర్శకుడు హడలిపోయారట. 
 
'శ్రీమంతుడు' తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. "భరత్ అనే నేను" టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా మే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం హీరోయిన్ కోసం గాలించగా బాలీవుడ్ భామపై కొరటాల శివ దృష్టిపడింది. 
 
బాలీవుడ్‌లో హాట్ ఇమేజ్ ఉన్న భామల్లో ఈమె ఒకరు. కానీ, అవకాశాలు లేక ఖాళీగా ఉంది. అయినప్పటికీ... టాలీవుడ్ ఆఫర్ అనగానే.. రెమ్యునరేషన్ నోటికొచ్చినంత అడిగేసిందట. మహేష్ చిత్రంలో నటించాలంటూ ఏకంగా రూ.3 కోట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిందట. 
 
ప్రస్తుతం పరిణీతి అంత ఫాంలో కూడా లేదు. అందుకే ఆమెకు అంత ఇవ్వడందేనికి అని సింపుల్‌గా ఎంఎస్.ధోనీ చిత్రంలో యూత్‌ను బాగా అట్రాక్ట్ చేసిన కియరా అద్వానీని ఎంపిక చేశారట. ఈమెకు రూ.50 లక్షలే ఇస్తున్నారట. మరి వచ్చిన అవకాశం అది కూడా మహేష్ కొరటాల శివ లాంటి క్రేజీ కాంబినేషన్‌ను కియరా వదులుకుంటుందా? 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments