షణ్ముఖ్, దీప్తి సునైనా మళ్లీ కలుస్తారా?

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (20:00 IST)
షణ్ముఖ్, దీప్తి సునైనా ప్రేమాయణం గురించి తెలిసిందే. వీరికి సోషల్ మీడియాలో మాస్ ఫాలోయింగ్ వుంది. కానీ షణ్ముఖ్‌ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వారిద్దరూ విడిపోతున్నట్లుగా దీప్తి సునైనా అధికారికంగా ప్రకటించింది. 
 
కానీ అభిమానులు మాత్రం వీరు విడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంతేకాకుండా వారిద్దరూ కలిసిపోవాలి అంటూ వారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పది రోజులపాటు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యేలా చేశారు.
 
షణ్ముఖ్‌ జస్వంత్ కూడా దీప్తి సునైనా తన ప్రేమను మళ్ళీ అంగీకరిస్తుంది ఏమో అని కొద్ది రోజులపాటు వెయిట్ చేశాడు. కానీ ఫలితం లేకపోయేసరికి తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు షణ్ముఖ్ జస్వంత్. 
 
అయితే వారిద్దరు కలిసిపోతే చూడాలి అని కోరుకునే వారి అభిమానులకు కాల నెరవేరింది అని చెప్పవచ్చు. ఎందుకంటే దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ ఇద్దరు కలిసి చాలా గ్యాప్ తర్వాత ఒక ఈవెంట్ లో ఒక స్టేజిపై కనిపించడంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments