Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌లో లక్షలు సంపాదించిన సమంత, అందులో ఒక్క పోస్టు పెడితే రూ. 30 లక్షలా?

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (19:51 IST)
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో సమంత అక్కినేని ఒకరు. ఆమె ఇటీవల శాకుంతలం కోసం షూట్ పూర్తి చేసింది. లాక్ డౌన్లో ఉత్త చేతులతో ఖాళీగా లేకుండా రెండు చేతులతో సంపాదిస్తోంది సమంత. ఇది కాస్త ఆసక్తికరంగానే వుంది.
 
ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న తారల్లో ఆమె ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఒక పోస్ట్ చేస్తే దానికిగాను ఏకంగా సమంత 25 నుండి 30 లక్షల రూపాయలు పొందుతున్నట్లు టాలీవుడ్ పిల్లజర్నలిస్టులు చెప్పుకుంటున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by S (@samantharuthprabhuoffl)

షోరూమ్ ప్రారంభాలు, టాక్ షోలు, గేమ్ షోలు సరేసరి. టైం దొరికితే చాలు మనీ మిషన్ తిప్పుతోందట సమంత. మొత్తమ్మీద సమంత ఎందులో చేయి పెట్టినా లక్ష్మీదేవి పరుగులు పెడుతూ ఆమె వెంటబడుతోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments