Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాగార్జున గదిలో కాబోయే కోడలు సమంత... వారిద్దరేం చేస్తున్నారు?

హీరో నాగార్జున గదిలో కాబోయే కోడలు సమంత వెళ్ళింది. మన్మథుడి గదికి సమంత ఎందుకు వెళ్లిందనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. హీరో నాగార్జున తదుపరి చిత్రం 'రాజుగారి గది'లో నటించనున్నాడు. ఇందులో సమంత కూ

Webdunia
శనివారం, 7 జనవరి 2017 (10:02 IST)
హీరో నాగార్జున గదిలో కాబోయే కోడలు సమంత వెళ్ళింది. మన్మథుడి గదికి సమంత ఎందుకు వెళ్లిందనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. హీరో నాగార్జున తదుపరి చిత్రం 'రాజుగారి గది'లో నటించనున్నాడు. ఇందులో సమంత కూడా నటించబోతుందట.
 
పివిపి సంస్థ 'రాజుగారి గది' సీక్వెల్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సీక్వెల్‌లో నాగ్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉండబోతున్నారు. ఇప్పటికే సమంత, రన్ సీరత్ కపూర్‌లని ఎంపిక చేశారు. మరో హీరోయిన్‌ని ఎంపిక చేయాల్సి ఉంది.
 
గతంలో అక్కినేని ఫ్యామిలీ ఫ్యాక్ 'మనం' నాగ్‌తో సమంత కలిసి నటించింది. ఇప్పుడు అఫిషియల్‌గా నాగ్ కోడలి హోదాలో తొలిసారి నాగ్ సినిమాలో మెరవనుంది సామ్స్. మరీ.. మామ - కోడళ్లు నటిస్తున్న రాజుగారి గది సీక్వెల్ ఏ రేంజ్‌లో హిట్ అవుతుందో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments