ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత

Webdunia
బుధవారం, 5 జులై 2023 (10:48 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా వుండాలని డిసైడ్ అయ్యింది. 
 
సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాధి నుంచి ఆమె కోలుకుంది. అయితే ఈ ఏడాది బ్రేక్ కాలంలో సమంత తన ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టిని సారించనుంది. అడిషనల్ ట్రీట్మెంట్ తీసుకోనుంది. 
 
ప్రస్తుతం ఖుషి సినిమాతో పాటు సిటాడెల్ వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తోంది. విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఖుషి' సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ముగుస్తోంది. 
 
మరోవైపు 'సిటాడెల్' షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఈ రెండు షూటింగులు పూర్తయిన తర్వాత ఆమె అన్ని కమిట్ మెంట్ల నుంచి ఫ్రీ అవుతుంది. ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments