Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి పాలైన సమంత.. నిజమేనా?

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (12:40 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ ఆస్పత్రి పాలైంది. ఆమె ఇటీవల మయాసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కోసం చికిత్స కూడా తీసుకున్నారు. ఆపై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
అయితే మళ్లీ సమంత ఆస్పత్రిలో చేరింది. ఎందుకంటే మయాసైటిస్ నయం అయ్యే వ్యాధి కాదు. తరచుగా చికిత్స తీసుకుంటూ వుండాలి. మందులు సమయానికి వేసుకోవాలి. 
 
తాజాగా సమంత ఆరోగ్యం క్షీణించిందని.. దీంతో ఆమె చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. రెండు, మూడు రోజుల నుంచి సమంత యాక్టివ్‌గా కనిపించకపోయేసరికి ఈ వార్త నిజమేనేమోనని ఫ్యాన్స్ అందరూ కంగారు పడ్డారు. 
 
సమంత కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. సమంత ఆరోగ్యం క్షీణించలేదని.. ఆమె ఆస్పత్రిలో చేరలేదని స్పష్టం చేశాడు. సమంత ఆరోగ్యంగా వుందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి వదంతుల్ని నమ్మొద్దని సూచించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments