Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రి పాలైన సమంత.. నిజమేనా?

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (12:40 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ ఆస్పత్రి పాలైంది. ఆమె ఇటీవల మయాసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కోసం చికిత్స కూడా తీసుకున్నారు. ఆపై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
అయితే మళ్లీ సమంత ఆస్పత్రిలో చేరింది. ఎందుకంటే మయాసైటిస్ నయం అయ్యే వ్యాధి కాదు. తరచుగా చికిత్స తీసుకుంటూ వుండాలి. మందులు సమయానికి వేసుకోవాలి. 
 
తాజాగా సమంత ఆరోగ్యం క్షీణించిందని.. దీంతో ఆమె చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది. రెండు, మూడు రోజుల నుంచి సమంత యాక్టివ్‌గా కనిపించకపోయేసరికి ఈ వార్త నిజమేనేమోనని ఫ్యాన్స్ అందరూ కంగారు పడ్డారు. 
 
సమంత కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. సమంత ఆరోగ్యం క్షీణించలేదని.. ఆమె ఆస్పత్రిలో చేరలేదని స్పష్టం చేశాడు. సమంత ఆరోగ్యంగా వుందని చెప్పుకొచ్చాడు. ఇలాంటి వదంతుల్ని నమ్మొద్దని సూచించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ ఆగ్రహం : సస్పెండ్ దిశగా ఆలోచనలు

సుంకాలను సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ ఆఫర్ చేసింది : డోనాల్డ్ ట్రంప్

India: వైజాగ్‌లో దేశంలోనే అతిపెద్ద గాజు వంతెన.. స్కైవాక్ టైటానిక్ వ్యూ పాయింట్‌

Pawan Kalyan పవన్ కళ్యాణ్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, అల్లు అర్జున్

పవన్ కళ్యాణ్... ఓ పీపుల్స్ స్టార్ : నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments