Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత సంచలన నిర్ణయం.. నయనతార అడ్వైజ్ ఆయుర్వేద చికిత్స కోసం..? (video)

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (18:35 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకుంది. అరుదైన వ్యాధితో బాధపడుతూ వస్తోన్న సమంత ఇకపై సినిమాలకు దూరం కానుందనే వార్త ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల సమంత తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. 
 
ఈ వ్యాధి కోసం ఆమె చికిత్స తీసుకుంటోంది. ఇందుకోసం కేరళకు వెళ్లినట్లు సమాచారం. లేడి సూపర్ స్టార్ నయనతార సూచన మేరకు సమంత ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి నుంచి తాను త్వరలో కోలుకుంటానని చెప్పిన సమంత ప్రస్తుతం సినిమాల్లో కనిపించేది లేదని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 
 
మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేంతవరకు సినిమాలకు ఆమె దూరం కావాలని భావిస్తున్నట్లు సమాచారం. హిందీలో ది ఫ్యామిలీ సీజన్ 2 కార్యక్రమం విజయం సాధించడంతో, పలు బాలీవుడ్ సినిమాలను సమంత అంగీకరించింది. కానీ వ్యాధి కారణంగా ఆమె కొంత బ్రేక్ తీసుకోవాలనుకుంటుంది. దీంతో బాలీవుడ్ సినిమాల్లో సమంత ఇప్పటికీ నటించేది లేదని తెలుస్తోంది. 
 
ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలకు కూడా సమంత చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా పూర్తయిన తర్వాత సినిమాలకు సమంత కొంతకాలం దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త

Wife: భర్త వేధింపులు.. తాగొచ్చాడు.. అంతే కర్రతో కొట్టి చంపేసిన భార్య

Floodwater: కృష్ణా, గోదావరి నదుల్లో వరద నీరు తగ్గుముఖం.. ప్రఖార్ జైన్

ఏపీకి ఎక్కువ.. తెలంగాణకు తక్కువ.. రేవంతన్న ఎన్ని తంటాలు పడినా?

కరూర్ తొక్కిసలాట: విజయ్‌కి రెండింతలు భద్రతను పెంచనున్న కేంద్ర ప్రభుత్వం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments