Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు నష్టం కేసు వేసిన సమంత ?

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (17:26 IST)
Samantha Prabhu
న‌టి స‌మంత ప్ర‌భు ప‌రువు న‌ష్టం కేసు వేసింద‌ని వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది సినీ ఇండ‌స్ట్రీలో. అది ఎవ‌రిపైన అనుకుంటున్నారు? నాగ‌చైత‌న్య‌పై అయితే పొర‌ప‌డిన‌ట్లే. విడిపోయినా ఇద్ద‌ర‌మూ స్నేహితులుగా వుంటామ‌ని ఇరువురూ స్ప‌ష్టం చేశారు కూడా. అయితే వీరి పెటాకుల వ్య‌వ‌హారం ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి క‌లిగించింది. ఇంటిలో గొడ‌వ‌లు కంటే ప‌క్కింటి గొడ‌వ‌లు ఆస‌క్తిగా ఆల‌కించే నైజం ప్ర‌జ‌లది క‌నుక దాన్ని హైలైట్ చేసిన మీడియాపై కేసు వేసింద‌ని తెలుస్తోంది.
 
ముఖ్యంగా సామాజిక మాథ్యమాల్లో త‌మ గురించి ఇష్టానుసారంగా కామెంట్ చేసిన, స్పందించిన వారిపై స‌మంత గుర్రుగానే వుంది. కానీ అంత‌కంటే ఎక్కువ క‌థ‌లు, క‌థ‌నాలు ఊహించుకుని రాసిన వారిపై కేసు వేసింద‌ని గుసుగుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా మూడు యూట్యూబ్ ఛానల్స్ పై కూకట్ పల్లి కోర్టులో నటి సమంత పరువు నష్టం దావా కేసు వేశార‌ట‌. .'సుమన్' టివి, 'తెలుగు పాపులర్' టీవీ , 'టాప్ తెలుగు' టీవీ తో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్ పై సమంత కేసు దాఖలు చేసిన‌ట్లు స‌మాచారం.

సంబంధిత వార్తలు

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments