Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు నష్టం కేసు వేసిన సమంత ?

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (17:26 IST)
Samantha Prabhu
న‌టి స‌మంత ప్ర‌భు ప‌రువు న‌ష్టం కేసు వేసింద‌ని వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది సినీ ఇండ‌స్ట్రీలో. అది ఎవ‌రిపైన అనుకుంటున్నారు? నాగ‌చైత‌న్య‌పై అయితే పొర‌ప‌డిన‌ట్లే. విడిపోయినా ఇద్ద‌ర‌మూ స్నేహితులుగా వుంటామ‌ని ఇరువురూ స్ప‌ష్టం చేశారు కూడా. అయితే వీరి పెటాకుల వ్య‌వ‌హారం ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి క‌లిగించింది. ఇంటిలో గొడ‌వ‌లు కంటే ప‌క్కింటి గొడ‌వ‌లు ఆస‌క్తిగా ఆల‌కించే నైజం ప్ర‌జ‌లది క‌నుక దాన్ని హైలైట్ చేసిన మీడియాపై కేసు వేసింద‌ని తెలుస్తోంది.
 
ముఖ్యంగా సామాజిక మాథ్యమాల్లో త‌మ గురించి ఇష్టానుసారంగా కామెంట్ చేసిన, స్పందించిన వారిపై స‌మంత గుర్రుగానే వుంది. కానీ అంత‌కంటే ఎక్కువ క‌థ‌లు, క‌థ‌నాలు ఊహించుకుని రాసిన వారిపై కేసు వేసింద‌ని గుసుగుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా మూడు యూట్యూబ్ ఛానల్స్ పై కూకట్ పల్లి కోర్టులో నటి సమంత పరువు నష్టం దావా కేసు వేశార‌ట‌. .'సుమన్' టివి, 'తెలుగు పాపులర్' టీవీ , 'టాప్ తెలుగు' టీవీ తో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్ పై సమంత కేసు దాఖలు చేసిన‌ట్లు స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

MBBS Student: వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థి మృతి

తెలంగాణ: రూ.5.21 లక్షల అబార్షన్ కిట్లు, మందులు కూడా స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments