Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌కు విలన్లుగా మారనున్న కరీనా, సైఫ్ అలీఖాన్..?!

సెల్వి
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (10:17 IST)
చిత్రనిర్మాత సందీప్ రెడ్డి వంగా తన రాబోయే చిత్రం స్పిరిట్‌తో ప్రభాస్‌తో కలిసి పనిచేస్తున్నాడు. యానిమల్ భారీ విజయాన్ని అనుసరించి, స్పిరిట్‌పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తారాగణంపై భారీగా దృష్టి పెట్టారు వంగా. 
 
ముఖ్యంగా ఈ సినిమాలో విలన్‌లుగా సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్‌లను ఎంపిక చేయడం నిజంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇది కనుక నిజమైతే, రియల్ జంట తెరపై విలన్‌గా కనిపించే అవకాశం వుంది. ఇలా నిజజీవితంలోని భార్యాభర్తలను తెరపై విలన్‌గా చిత్రీకరించే అరుదైన సినిమాగా స్పిరిట్ అవుతుంది. 
 
"స్పిరిట్" చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తాడట. పవర్‌ఫుల్ మాఫియా డాన్‌గా వయోలెంట్ క్యారెక్టర్‌లో ప్రభాస్ కనిపిస్తాడట. ‘స్పిరిట్’ సినిమాలో వారిద్దరి కోసం అనుకుంటున్న క్యారెక్టర్స్ ను దర్శకుడు పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారని సమాచారం. ఇక ఈ ఏడాది చివరలో పూర్తి నటీనటులను ఫైనల్ చేసి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments