Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణబీర్ కపూర్‌‌తో సాయిపల్లవి.. కెమిస్ట్రీ అదిరిపోతుందా?

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (20:07 IST)
ఫిదా భామ సాయిపల్లవికి బంపర్ ఆఫర్ వచ్చేసింది. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో నటించే సాయిపల్లవి.. రణ్‌బీర్‌తో స్క్రీన్‌ను పంచుకోనుంది. మధు మంతెన తదుపరి రామాయణంలో సాయిపల్లవి, రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ  సినిమా షూటింగ్ సెప్టెంబర్ 2023లో ప్రారంభం కానుంది. 
 
ఇందులో సీతాదేవి పాత్రలో నటించేందుకు సాయిపల్లవి ఎంపికైనట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మధు మంతెన రామాయణంపై విపరీతమైన అంచనాలున్నాయి.  
 
కాగా టాలీవుడ్‌లో, సాయి పల్లవి చివరిసారిగా మహిళా సెంట్రిక్ మూవీ గార్గిలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా ఆడింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమైన సాయి పల్లవి సొంతంగా హాస్పిటల్ నిర్మించుకోవడంపై దృష్టిపెట్టిందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments