రణబీర్ కపూర్‌‌తో సాయిపల్లవి.. కెమిస్ట్రీ అదిరిపోతుందా?

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (20:07 IST)
ఫిదా భామ సాయిపల్లవికి బంపర్ ఆఫర్ వచ్చేసింది. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో నటించే సాయిపల్లవి.. రణ్‌బీర్‌తో స్క్రీన్‌ను పంచుకోనుంది. మధు మంతెన తదుపరి రామాయణంలో సాయిపల్లవి, రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ  సినిమా షూటింగ్ సెప్టెంబర్ 2023లో ప్రారంభం కానుంది. 
 
ఇందులో సీతాదేవి పాత్రలో నటించేందుకు సాయిపల్లవి ఎంపికైనట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మధు మంతెన రామాయణంపై విపరీతమైన అంచనాలున్నాయి.  
 
కాగా టాలీవుడ్‌లో, సాయి పల్లవి చివరిసారిగా మహిళా సెంట్రిక్ మూవీ గార్గిలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఇది బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా ఆడింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమైన సాయి పల్లవి సొంతంగా హాస్పిటల్ నిర్మించుకోవడంపై దృష్టిపెట్టిందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments