Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంజుల దర్శకత్వంలో.. సాయి పల్లవి

మహేశ్‌ బాబు సోదరి మంజుల.. నటిగా.. నిర్మాతగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. గతంలో 'షో' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. తాజాగా మరో ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆమె సందీప్‌ కిషన్‌ను ఎంచు

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (10:58 IST)
మహేశ్‌ బాబు సోదరి మంజుల.. నటిగా.. నిర్మాతగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. గతంలో 'షో' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. తాజాగా మరో ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమాలో కథానాయకుడిగా ఆమె సందీప్‌ కిషన్‌ను ఎంచుకుంది. ఈ సినిమాలో కథానాయిక కోసం కొంతమంది పేర్లను పరిశీలించి, చివరికి సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు సమాచారం.
 
మలయాళ 'ప్రేమమ్‌'లో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మాయి, ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల 'ఫిదా' చిత్రంలో నటిస్తోంది. మంజుల  సినిమా కోసం సందీప్‌ కిషన్‌ కొత్త లుక్‌ కోసం ట్రై చేస్తున్నాడట. ప్రస్తుతం చేస్తోన్న 'నక్షత్రం' పూర్తి కాగానే, ఆయన ఈ సినిమా సెట్స్‌‌పైకి రానున్నాడు. జెమిని కిరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, ఫిబ్రవరిలో రెగ్యులర్‌ షూటింగును ఆరంభించనుంది.   
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత నుంచి చుక్కనీరు పోనివ్వం... అన్నీ మేమే వాడుకుంటాం : ప్రధాని మోడీ

1971 యుద్ధం తర్వాత కలిసికట్టుగా త్రివిధ దళాల దాడులు

Operation Sindoor: స్పందించిన సెలెబ్రిటీలు... జై హింద్ ఆపరేషన్ సింధూర్

భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాలు ఇవే...

#OperationSindoor ఢిల్లీలో హై అలర్ట్- పంజాబ్‌లో విమానం కూలింది.. ఏమైంది? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments