Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్‌లో ఆ హీరోను అన్నా అని పిలిచిన సాయిపల్లవి...?

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (13:41 IST)
తాను నటించే సినిమాల్లో తనతో పాటు పనిచేసే వారిని కుటుంబ సభ్యులుగా భావించడం హీరోయిన్ సాయిపల్లవికి ఉన్న అలవాట. ఫిదా సినిమాతో టాప్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోయిన సాయిపల్లవి ఆ తరువాత ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే కొన్ని సినిమా షూటింగ్‌ల సమయంలో ఆమెపై హీరోలు గొడవ పడటం.. డైరెక్టర్లతో సాయిపల్లవి గొడవ పడటం ఆ తరువాత సద్దుమణగడం లాంటివి ఎన్నో జరిగాయి.
 
అయితే షూటింగ్‌లో తనకు ఎవరైనా బాగా దగ్గరైతే వారిని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా సంబోధిస్తూ మాట్లాడుతుంటారు సాయిపల్లవి. యువ నటుడు శర్వానంద్, సాయిపల్లవి కలిసి నటించిన సినిమా పడిపడి లేచె మనస్సు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. అయితే షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు సాయిపల్లవి. 
 
శర్వానంద్ నాకు బాగా నచ్చాడు. అందుకే షూటింగ్ సమయంలో నేను అన్నా అని పిలిచాను. శర్వానంద్ ఏమీ అనుకోలేదు. నాకు అతన్ని చూస్తే నా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కనిపిస్తున్నాడు. అందుకే అలా అనాల్సి వచ్చిందని స్నేహితులు చెప్పిందట సాయిపల్లవి. శర్వానంద్ కూడా సాయిపల్లవిని చెల్లెలుగానే భావించాడట. శర్వానంద్, సాయిపల్లవిలకు మధ్య ఏడు సంవత్సరాల తేడా ఉందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments