Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్‌లో ఆ హీరోను అన్నా అని పిలిచిన సాయిపల్లవి...?

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (13:41 IST)
తాను నటించే సినిమాల్లో తనతో పాటు పనిచేసే వారిని కుటుంబ సభ్యులుగా భావించడం హీరోయిన్ సాయిపల్లవికి ఉన్న అలవాట. ఫిదా సినిమాతో టాప్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోయిన సాయిపల్లవి ఆ తరువాత ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే కొన్ని సినిమా షూటింగ్‌ల సమయంలో ఆమెపై హీరోలు గొడవ పడటం.. డైరెక్టర్లతో సాయిపల్లవి గొడవ పడటం ఆ తరువాత సద్దుమణగడం లాంటివి ఎన్నో జరిగాయి.
 
అయితే షూటింగ్‌లో తనకు ఎవరైనా బాగా దగ్గరైతే వారిని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా సంబోధిస్తూ మాట్లాడుతుంటారు సాయిపల్లవి. యువ నటుడు శర్వానంద్, సాయిపల్లవి కలిసి నటించిన సినిమా పడిపడి లేచె మనస్సు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. అయితే షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు సాయిపల్లవి. 
 
శర్వానంద్ నాకు బాగా నచ్చాడు. అందుకే షూటింగ్ సమయంలో నేను అన్నా అని పిలిచాను. శర్వానంద్ ఏమీ అనుకోలేదు. నాకు అతన్ని చూస్తే నా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కనిపిస్తున్నాడు. అందుకే అలా అనాల్సి వచ్చిందని స్నేహితులు చెప్పిందట సాయిపల్లవి. శర్వానంద్ కూడా సాయిపల్లవిని చెల్లెలుగానే భావించాడట. శర్వానంద్, సాయిపల్లవిలకు మధ్య ఏడు సంవత్సరాల తేడా ఉందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మందేశాడు.. గూగుల్ మ్యాప్‌ను నమ్మి రైల్వే ట్రాక్‌పై కారును నడిపాడు.. చివరికి ఏమైందంటే?

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments