Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌వితేజ ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో..‌.

Webdunia
శుక్రవారం, 6 సెప్టెంబరు 2019 (20:32 IST)
మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం డిస్కో రాజా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలావుంటే... ర‌వితేజ, ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తితో సినిమా చేయ‌నున్న‌ట్టు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మూవీని కిర‌ణ్ నిర్మించాలి అనుకున్నారు. 
 
ఆనంది ఆర్ట్స్ బ్యాన‌ర్ పైన రూపొందే ఈ సినిమాని త్వ‌ర‌లో అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తారు అనుకున్నారు. ఇంత‌లో ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్ చీప్ స్టార్ అంటూ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్ చేయ‌డానికి కార‌ణం. ఈ ప్రాజెక్ట్ ఆగిపోవ‌డ‌మే అని తెలిసింది. అస‌లు దీని వెన‌కున్న అస‌లు కార‌ణం ఏంటంటే... ర‌వితేజ రెమ్యూన‌రేష‌న్ బాగా ఎక్కువ చెప్పాడ‌ట‌. ఆయ‌న చెప్పిన రెమ్యూన‌రేష‌న్ విని నిర్మాత కిర‌ణ్ షాక్ అయ్యాడ‌ట‌. అందుకే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అని ఫిల్మ్ న‌గ‌ర్లో టాక్ వినిపిస్తోంది.
 
ప్ర‌స్తుతం ర‌వితేజ సినిమాలు అంత‌గా ఆడ‌డం లేదు అయిన‌ప్ప‌టికీ... ఇలా రెమ్యూన‌రేష‌న్ బాగా ఎక్కువ కావాలంటూ డిమాండ్ చేయ‌డం ఏంటో..? ఈ మాస్ మ‌హారాజా ఆలోచ‌న మార్చుకోకుంటే... ఆయ‌న‌తో సినిమాలు చేయ‌డానికి భూత‌ద్దం ప‌ట్టుకుని వెతికినా నిర్మాత‌లు దొర‌క‌ని ప‌రిస్ధితి రావ‌చ్చు. మ‌రి... ర‌వితేజ ఎప్పుడు తెలుసుకుంటాడో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

జాతర ముసుగులో అసభ్య నృత్యాలు.. నిద్రపోతున్న పోలీసులు (Video)

ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments