Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి నుంచి రానా ఔట్... ఇకపై తేజ చిత్ర షూటింగ్‌లో....

టాలీవుడ్ ఆజానుబాహుడు రానా దగ్గుబాటి ప్రస్తుతం 'బాహుబలి 2' షూటింగులో బిజీగా ఉంటూనే త్వరలోనే తన తదుపరి చిత్రం 'ఘాజీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బాహుబలి చిత్రంతో ఈ హీరోకి మంచి క్రేజ్‌ వచ్చి

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (14:26 IST)
టాలీవుడ్ ఆజానుబాహుడు రానా దగ్గుబాటి ప్రస్తుతం 'బాహుబలి 2' షూటింగులో బిజీగా ఉంటూనే త్వరలోనే తన తదుపరి చిత్రం 'ఘాజీ' సినిమాతో  ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బాహుబలి చిత్రంతో ఈ హీరోకి మంచి క్రేజ్‌ వచ్చింది. అతడితో సినిమాలు చేయడానికి ఇటు టాలీవుడ్ నుండి అటు బాలీవుడ్‌ వరకు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన దర్శకుడు తేజతో సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ఓ వెరైటీ టైటిల్‌ రిజిస్టర్‌ చేయించాడు తేజ. ఈ సినిమా కోసం 'నేనే రాజు నేనే మంత్రి' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకి తేజ నిర్మాతగాను వ్యవహరించనున్నాడు. 
 
ఈ చిత్రంలో రానా సరసన కథానాయికగా కాజల్ నటిస్తోంది. తేజ సినిమాలకు ప్రారంభోత్సవాలు.. అప్‌ డేట్స్‌ లాంటివేమీ ఉండవని తెలిసిన విషయమే. గుట్టుచప్పుడు కాకుండా సినిమా మొదలుపెడతాడు... ఏ హడావుడి లేకుండా పూర్తి చేస్తాడు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందని సినీనిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments