Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ బ్రోపై వైకాపా ఫైర్.. పూనమ్ కౌర్‌ సెటైర్లు.. వద్దు సిస్టర్ అన్న వర్మ..

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (11:09 IST)
జనసేన అధినేత, నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ జంటగా ఇటీవల విడుదలైన బ్రో చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందుకు సముద్రఖని దర్శకత్వం వహించారు. 
 
ఈ సినిమా ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపింది. గతంలో సంక్రాంతి సంబరాల్లో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన నృత్యానికి సంబంధించిన పేరడీ వివాదానికి దారితీసింది. బ్రో సినిమాలో ఓ సీన్‌లో కమెడియన్ పృథ్వీ మంత్రి అంబటి రాంబాబును ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. 
 
దీనిపై ఇప్పటికే అంబటి రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. మరోవైపు ఈ విషయంపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా స్పందించింది. 
 
తాజా రాజకీయాలు, బ్రో సినిమా వివాదాలను దృష్టిలో పెట్టుకుని పూనమ్ కౌర్ సెటైర్లు వేసింది. రాజకీయాలు వినోదాత్మకంగా మారాయని, వినోదం అంత సీరియస్‌గా మారిందని ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ: వద్దు సిస్, నిజానికి రాజకీయాలు సినిమాగా మారాయని, సినిమా రాజకీయంగా మారిందని అనుకుంటున్నాను... అంటూ వర్మ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

బాబ్బాబు.. మీకు దండం పెడతాం.. సింధు జలాలు విడుదల చేయండి : పాక్ వేడుకోలు

జైలులో అఘోరీ ఏం చేస్తోంది?: శివయ్యకు రక్తంతో అభిషేకం-కాళీమాతకు పూజలు

ఆర్థిక నేరస్థుడు - దొంగ అంటే మొహం పగలగొడతా : విజయ్ మాల్యా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments